మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ

మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- మానవ జీవితానికి విజ్ఞాన శాస్త్రంతోనే మనుగడ సాధ్యమని ప్రముఖులు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల- సరస్వతి…

అలరించిన ఆష్ట్ర గంగాధర్ సాంస్కృతి కార్యక్రమాలు.

అలరించిన ఆష్ట్ర గంగాధర్ సాంస్కృతి కార్యక్రమాలు. నాళేశ్వర్ జాతరలో అష్ట గంగాధర్ కార్యక్రమం అల్ టైం రికార్డ్. సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించి భక్తులను కడుపుబ్బ నవ్వించిన కవి, గాయకులు ఆష్ట్ర గంగాధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బినోల సొసైటీ…

సెంట్ జీవియర్స్ స్కూల్‌లో సెయింటిఫిక్ అప్రోచ్ – సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే వేడుకలు

సెంట్ జీవియర్స్ స్కూల్‌లో సెయింటిఫిక్ అప్రోచ్ – సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే వేడుకలు 🔹 సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే కార్యక్రమం🔹 విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా సైన్స్ ఫెయిర్🔹 విజేతలకు స్కూల్ ఛైర్మన్…

నిర్మల్ జిల్లా మజీద్ లలో రంజాన్ సమయ పట్టికల పంపిణీ

నిర్మల్ జిల్లా మజీద్ లలో రంజాన్ సమయ పట్టికల పంపిణీ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 01 :-పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం కావడం సందర్భంగా ఎన్. హెచ్. ఆర్.సి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల మృతి?

టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల మృతి? మనోరంజని ప్రతినిధి శ్రీశైలం ఎడమకాలువ సొరంగంలో వారం రోజుల క్రితం చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు వివిధ వర్గాలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇవాళ టన్నెల్ లోపల 8 మంది…

ఎర్ర రక్త కణాలు దానం చేసినా బొరిగాం సాయిరెడ్డి

మనోరంజని ప్రతినిధి భైంసా ఫిబ్రవరి 28 :- ఎర్ర రక్త కణాలు దానం చేసినా బొరిగాం సాయిరెడ్డి మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 01 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అరుష ఆసుపత్రిలో అశ్విని మూడు సంవత్సరాల పాపా కు ఎమర్జెన్సీ…

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి ఫిబ్రవరి 28 :చేవెళ్ల శ్రీ లక్ష్మీ దేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం…

సామాజిక సేవకుడికి సమాజ్ విభూషణ్ పురస్కారం

సామాజిక సేవకుడికి సమాజ్ విభూషణ్ పురస్కారం మనోరంజని ప్రతినిధి – ముధోల్ ఫిబ్రవరి 28 మానవసేవే మాధవ సేవ అనే నానుడికి అక్షరాల నిజం చేసిన ఘనత గడ్డం సుభాష్ కు దక్కుతుంది. మండల కేంద్రమైన ముధోల్ చెందిన గడ్డం సుభాష్…

బీసీల పట్ల బీఆర్ఎస్ కపట ప్రేమ: మల్లేష్ గౌడ్

బీసీల పట్ల బీఆర్ఎస్ కపట ప్రేమ: మల్లేష్ గౌడ్ మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ | ఫిబ్రవరి 28 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.…

ప్రతి ఒక్క విద్యార్థి శాస్త్రవేత్త కావాలి: గంగా కిషన్

ప్రతి ఒక్క విద్యార్థి శాస్త్రవేత్త కావాలి: గంగా కిషన్ మనోరంజని ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28 :-నేషనల్ సైన్స్ డే సందర్భంగా శుక్రవారం విజయ సాయి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సైన్స్…