అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే ఫిన్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్ పే మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక…

నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ.వి.వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నెల 22న చెన్నైలో జరుగనున్న దక్షిణభారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి…

మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్ జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్…

ఆధ్యాత్మిక సేవలో ఇఫ్తార్ విందు ఓ భాగం : వై. రవీందర్ యాదవ్

ఆధ్యాత్మిక సేవలో ఇఫ్తార్ విందు ఓ భాగం : వై. రవీందర్ యాదవ్ షాద్ నగర్ చౌరస్తా మజీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వై. రవీందర్ యాదవ్ బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం…

ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక

ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక మనోరంజని ప్రతినిధి నాన్న అంటే నడిచే దేవుడిలా భావిస్తారు పిల్లలు. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కూతుర్ని ఓ ప్రిన్సెస్‌లా చూసుకునే నాన్నలు మనకు సమాజంలో…

15 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

AP: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోరం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికలో మార్పులను గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా.. ఈ విషయం…

పెన్షన్ కోసం 89 ఏండ్ల తండ్రిని ఇంటి నుండి గెంటేసిన కొడుకులు

16 ఎకరాల ఆస్తి పంచి ఇచ్చినా..పెన్షన్ కోసం 89 ఏండ్ల తండ్రిని ఇంటి నుండి గెంటేసిన కొడుకులు నలుగురు కొడుకులు ఉన్నా అన్నం పెట్టే వాడే లేడు, నన్ను పెన్షన్ కోసం ఇంటి నుండి గెంటేసారు అంటూ ప్రజావాణి వద్ద వృద్ధ…

స్విఈపి సిఆర్పిలకు వ్రాత పరీక్ష ప్రాజెక్ట్ పరీక్షలను నిర్వహించిన ఎస్వీఈపి సేర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్

ఎస్విఈపి సిఆర్పిలకు వ్రాత పరీక్ష ప్రాజెక్ట్ పరీక్షలను నిర్వహించిన ఎస్వీఈపి సేర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్ కుమార్ డిపిఎం శేష రావు. మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 12 :- ఆదిలాబాద్ జిల్లా బోథ్ బ్లాక్ పరిధిలోని బోథ్. బజార్హత్నూర్. నేరడిగొండ.…

కులగనను ప్రయోజనాలు గొప్పవి

కులగనను ప్రయోజనాలు గొప్పవి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గాంధీభవన్ లో ఆదివాసి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం హాజరైన గిరిజన ఆదివాసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ గాంధీభవన్ ఇందిరా హాల్లో తెలంగాణ రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం…

You Missed

అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే
నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!
తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ
మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్