బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 05 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామానికి బద్దం మోహన్ రెడ్డి మాతృమూర్తి ఇటీవలే పరమపదించారు. అదేవిధంగా కుంటాల గ్రామానికి చెందిన సాదుల సుదర్శన్-ప్రముఖ న్యాయవాది సాదుల గోవర్ధన్ తండ్రి సాదుల లింబాద్రి (రిటైర్డ్ విఆర్ఓ) పరమపాదించడం జరిగింది. మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఆయన వెంట ముధోల్ మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, కుంటాల మండల నాయకులు, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్