సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం అదిలాబాద్ పార్లమెంటరీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు తోడ్పడే కార్యక్రమాల గురించి గ్రామ గ్రామాన తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, ముధోల్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్, జి. విఠల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం పై దిశ నిర్దేశం చేశారని పేర్కొన్నారు.

  • Related Posts

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 13 :- విశాఖపట్నం వాస్తవ్యులు ప్రముఖ అవధానులు బొల్లాప్రగడ శశిశర్మగారిచే అష్టావధానం నిర్వహించగలమని-నిర్వాహకులు,పద్యకవులు, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు బి. వెంకట్ కవి,…

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్ డే ను అధ్యక్షుడు వంశి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు చికిత్సలు ల్యాబ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.