బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ కేంద్రమంత్రి వెంట నాయకులు, తదితరులున్నారు

  • Related Posts

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్ గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్తెలంగాణ : గత ప్రభుత్వంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం…

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం తెలంగాణ : అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    రైతు భరోసాపై సీఎం స్పష్టత