నిజామాబాద్ జిల్లా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో..

ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. రామకృష్ణ విద్యాలయ బాల బాలికలు.. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన.. మాజీ విద్యాశాఖ డిప్యూటీ డిఇఓ.. కృష్ణారావు హాజరయ్యారు.. ఈ సందర్భంగా తన మాట్లాడుతూ.. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రతి ఒక్క విద్యార్థి.. సైన్స్ నేర్చుకోవడం వల్ల ఉన్నత ప్రగతి సాధించవచ్చు అని సైన్స్ పట్ల అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో నేర్చుకోవాలని.. ప్రతి విషయంలో పరిశోధన అవసరమైన.. పరిశోధన వలన కొత్త కొత్త విషయాలు వెలుగు లో కి వస్తాయి అని రాబోయే తరాలలో… భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా పరిగణిస్తారని.. విద్యార్థులకు తెలిపారు కృష్ణారావు.. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్.. హెడ్మాస్టర్.. మధు మాధురి. తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 13 :- విశాఖపట్నం వాస్తవ్యులు ప్రముఖ అవధానులు బొల్లాప్రగడ శశిశర్మగారిచే అష్టావధానం నిర్వహించగలమని-నిర్వాహకులు,పద్యకవులు, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు బి. వెంకట్ కవి,…

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్ డే ను అధ్యక్షుడు వంశి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు చికిత్సలు ల్యాబ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.