పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మనొరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దసలి పట్టు కృషి మేళా ను ప్రారంభించారు. ఈ సందర్భంగా
తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల కు చెందిన పలు రకాల పట్టు వస్త్రాలను మరియు కొత్త టెక్నాలజీ ఉపయోగించి అధిక లాభాలను ఇచ్చే పరికరాలను ప్రదర్శనలో ఉంచారు.
జాతీయ గీతాలాపన అనంతరం పట్టు రైతుల కోసం రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు..
గత నలభై సంవత్సరాల నుంచి పట్టు పరిశ్రమలో సేవలందించిన పలువురు పట్టు రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు..
ఈ కార్యక్రమం లో కేంద్ర, రాష్ట్ర సిల్క్ బోర్డు అధికారులు, పట్టు రైతులు పాల్గొన్నారు..

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం