చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.ప్రజావాణిలో ఫిర్యాదు

చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.
ప్రజావాణిలో ఫిర్యాదు

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 మంచిర్యాల జిల్లా,భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని చెరువు తూములు, మత్తల్లు రిపేర్ చేసి, చెరువుకు హద్దులు సూచించాలని ప్రజావాణిలో కాసిపేట రవి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కాసిపేట రవి మాట్లాడుతూ ఇంతకుముందు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, కానీ పనులు నత్తనడక గా జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు పనులు తొందరగా జరిపితే వచ్చే వర్షాకాలంలో చెరువులో నీరు నిలిచి వ్యవసాయంపై ఆధారపడిన యువత వలస వెళ్లకుండా ఆపిన వారవుతారని తెలిపారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం