భీమారం వారసంతలో వసతులు కల్పించండి

భీమారం వారసంతలో వసతులు కల్పించండి

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి.

భీమారం మండల కేంద్రంలో ప్రతి ఆదివారం వారసంత జరుగుతుంది. స్థానిక అవడం ఎక్స్ రోడ్ నుంచి అవడం వెళ్లే దారికి ఇరువైపులా విక్రయదారులు తమ విక్రయాలను కొనసాగిస్తారు. భీమారం, పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు, పండ్లు అమ్మేవారు, కొనేవారు వస్తూ ఉంటారు. వారికి మూత్రశాలలు, తాగునీటి వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు

  • Related Posts

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు. మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 29 :-*మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు శనివారం ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో కేవలం 5 నిమిషాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.