అదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు

అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈరోజు పర్యావరణం మరియు ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. అతీక్ బేగం అధ్యక్షత వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. నవీన్ కుమార్ విద్యార్థులకు పర్యావరణ సమస్యలు, వాటి ప్రభావం, నివారణ మార్గాల గురించి వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎస్. నారాయణ క్యాన్సర్ సమస్యలు, మనం తాగే నీటి వనరుల ప్రాముఖ్యతపై పలు కీలక విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. వెంకటేష్ కోటయ్య, బోధన సిబ్బంది అనిత, చంద్రకాంత్, గోపాల్, కునాల్ సహా అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :-ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ కొరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ పేర్కొన్నారు. రంజాన్ రోజు ప్రార్థన చేసే…

    ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

    ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!! తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

    ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

    ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

    మామడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖి చేసిన జిల్లా ఎస్పీ

    మామడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖి చేసిన జిల్లా ఎస్పీ

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.