విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- వేసవికాలంలో మండుటెండలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బెంబర్ గ్రామంలో తాగునీటితో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇబ్బందులు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అదే గ్రామానికి చెందిన వి.సాయినాథ్ వెంటనే స్పదించి, వేసవికాలం సెలవులు వరకు విద్యార్థులకు ఉచితంగా తాగునీరు అందిస్తానని ముందుకు వచ్చారు. పాఠశాలలో ఇతర సమస్యలు ఏదైనా ఉంటే తనవంతు పరిష్కారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ఉచితంగా తాగునీరు గ్రామ కార్యదర్శి జయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వి సాయినాథ్ విద్యార్థులకు తాగునీరు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టికి తీస్కవెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?