ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపిన కాజిపల్లి గ్రామస్తులు

మనోరంజని ప్రతినిధి, మంచిర్యాల మార్చి 21- మంచిర్యాల జిల్లా,భీమారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని గోత్రాల వాడలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కృషి వల్ల బోర్వెల్ వేయడం జరిగింది. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెల్లిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రజల నీటి కష్టాన్ని తీర్చడం జరిగింది ఈ సందర్భంగా గోత్రాల వాడ ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్, మరియు సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ షడంశెట్టి రమేష్, మరియు తాళ్ల ప్రభాకర్.. కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది..

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?