విద్యార్థుల నీటి కోరతను తీర్చిన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్

విద్యార్థుల నీటి కోరతను తీర్చిన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోర్గావ్ పాఠశాలలో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, వేసవి సెలవులు ముగిసే వరకు విద్యార్థులకు తన తరఫున మంచి నీరు అందించనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా విద్యార్థి మల్లేష్ మాట్లాడుతూ, “విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ తాగునీరు అందించినందుకు మా తరఫున కృతజ్ఞతలు,” అని తెలిపారు. ఈ నీరు ఉమ్రి కె గ్రామ మాజీ సర్పంచ్ మారుతి పటేల్ గారి సహకారంతో జీపి వర్కర్ ద్వారా సరఫరా చేయబడుతుందని పేర్కొన్నారు. బోర్గావ్ గ్రామ ప్రజలు వారి సహాయ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?