రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం

రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు భరోసా- సన్నం వడ్లకు బోనస్- ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కు భారీగా నిధులు కేటాయించి ప్రజలకు ఇచ్చిన హామీను నిలబెట్టుకుందన్నారు. రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీని విజయవంతం చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా సన్నం వడ్లకు బోనస్ సైతం ఇచ్చి రైతు ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో సైతం ప్రభుత్వం రైతులను రాజు చేయడమే ధ్యేయంగా ముందుకెళుతుందన్నారు

  • Related Posts

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!! ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరుకొత్త కార్డుల జారీలో గందరగోళంహైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ…

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 24 – కరీంనగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది..!!

    తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది..!!