గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు బుధవారం ఉదయం హాస్టల్లో పప్పు అన్నం తిన్న విద్యార్దులు, ఉదయం 11 గంటలకు వాంతులు చేసుకున్నారు, వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో గురుకులాల పిల్లలను అద్భుతంగా చూసుకుంటున్నాము అని చెప్పిన మాటలు అన్నీ ఉత్తి మాటలే అని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు..

  • Related Posts

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు… -పండుగలు భారతీయ సంస్కృతి కి ప్రతికలు… మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చ్ 29; తెలుగువారి నూతన సంవత్సరం (శ్రీ విశ్వ వసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి…

    గోరు బోలి (లంబాడా) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక నిర్ణయం!

    తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, నిర్మల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ నేతృత్వంలో మామడ మండలంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

    ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

    హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం?

    హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం?

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

    గోరు బోలి (లంబాడా) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక నిర్ణయం!

    గోరు బోలి (లంబాడా) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక నిర్ణయం!