జనం సాక్షి రిపోర్టర్ కు పితృయోగం – నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 20 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ మరియు దివ్యాంగుల మండల ఉపాధ్యక్షుడు చవాన్ ప్రకాష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వేకువజామున మృతిచెందారు. వారి మృతిపట్ల పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చవాన్ ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారు వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నేడు స్వగ్రామంలో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?