చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

మనోరంజని ప్రతినిధి మార్చి 2౦ – తెలంగాణ : చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంతానం లేనివారు నియమాలు, నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలని, చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదని సూచించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైతన్యపురిలో రక్షించబడిన చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరికేంతవరకు వారు తమ శాఖ సంరక్షణలో ఉంటారని తెలిపారు.

  • Related Posts

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 22 :- పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదర స్కూల్ కరెస్పాండెంట్లకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు…

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగించాయి. కరీంనగర్ రూరల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

    డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం