కన్నబిడ్డల్ని కాలువలో పడేసిన కసాయి తండ్రి

మనోరంజని ప్రతినిధి కోనసీమ జిల్లా: మార్చి 18 – కాకినాడలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపేసిన ఘటన మరువకముందే కొనసీమ జిల్లా నెలపర్తి పాడు,లో మరో దారుణం జరిగింది. గణపతినగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు తన ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకువచ్చి లాకుల వద్ద కాలువలోకి నెట్టేసాడు. అయితే కాలువలో ఈత కొట్టుకుని పదేళ్ల బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరేళ్ల బాలిక మృత దేహాం లభ్యం కాగా.. తండ్రి మృత దేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తండ్రి పిల్లి రాజు మృతి చెందా డా.?. లేదా..? పిల్లలను కాలువలో పడేసి వెళ్లిపో యాడా?అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు

  • Related Posts

    చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

    చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క మనోరంజని ప్రతినిధి మార్చి 2౦ – తెలంగాణ : చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు…

    రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

    రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్ మనోరంజని ప్రతినిది మార్చి 20 – ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంథని: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నమోదు చేయాలి: కలెక్టర్

    మంథని: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నమోదు చేయాలి: కలెక్టర్

    సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

    సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

    పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ

    పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ

    రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్

    రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్