బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :-

నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మాజీ శాసనసభ్యుల వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ ఎంపీపీ రాజన్న, డైరెక్టర్ భూమన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, తదితరులు ఉన్నారు

  • Related Posts

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది. మనోరంజని ప్రతినిధి గంగాధర మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని యూత్ లీడర్…

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :- నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలోని ముధోల్ మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి నివాసంలో తానూరు మండలంలోని బోసి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే