అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

మనోరంజని ప్రతినిధి మార్చి 16 – అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇటీవల కార్చిచ్చు చెలరేగి భారీ నష్టం మిగల్చగా తాజాగా టోర్నడోలు, తుఫాన్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాయి. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లు సమాచారం. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అలాగే ఇతర చోట్ల జరిగిన ప్రమాదాల్లో అనేక మంది మరణించినట్లు తెలుస్తోంది

  • Related Posts

    మైనర్ బాలిక ఆత్మహత్య.‌‌..వేదింపులకు గురిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రహాదారిపై బైటాయించిన కుంటుంబికులు..

    ఇన్స్టాగ్రామ్,వాట్సాప్ లో వేదింపులు…మైనర్ బాలిక ఆత్మహత్య.‌‌..వేదింపులకు గురిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రహాదారిపై బైటాయించిన కుంటుంబికులు.. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసాలొని పులేనగర్ లొ ఇన్ స్టాగ్రామ్,వాట్సాప్ లొ వేదింపులను వేగలేక 8వ తరగతి చదివే ఓ మైనర్ విద్యార్థిని ఆత్మహత్య…

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.