తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్‌లో మున్సిపల్ కార్మికులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సీఎం పిలుపునిచ్చారు. తణుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్వచ్ఛత గురించి ప్రజలతో మాట్లాడి, “పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు.

  • Related Posts

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    రాజమండ్రి .. కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది . కుల సంఘాలు ఉన్నంత వరకు అంటరాని తనం – పేదరికం విడిచిపోదు.. నేటి సంపన్న వర్గాలు ఒకప్పటి అంటరాని వారాని మరువకండి.. కుల రిజర్వేషన్స్ ముసుగులో సాధించేది…

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య? మనోరంజని ప్రతినిధి కర్నూలు జిల్లా: మార్చి 15 – కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యా డు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

    మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

    నేటి రాశి ఫలాలు🗓

    నేటి రాశి ఫలాలు🗓

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..