వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 -తెలంగాణ : హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన అమ్రేష్ తో స్వప్నకు 2022లో వివాహమైంది. కాగా, కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం అమ్రేష్ వేధిస్తున్నాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వప్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

  • Related Posts

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…..జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్, మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 16 :- నిర్మల్ పట్టణ పరిధిలో ఉన్న రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో…

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,