ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం..

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం..

షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్..

ఫరూక్ నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన..

హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు..

మంగళ హారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన లబ్ధిదారులు

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల కృషి ఉందన్న ఎమ్మెల్యే..

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీతోనే నిరుపేదలకు ఎంతో న్యాయం జరుగుతుందని, పేదలకు లబ్ధి చేకూరుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో మంజూరైన 28 ఇండ్లకు సంబంధించి బుధవారం లాంచనంగా భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అసలైన నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత పాలకులు 10 ఏళ్లలో ఎక్కడ కూడా నిరుపేదలకు ఇండ్లు కట్టించలేదని మాటలతో గొప్పలు చెప్పుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..