24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్..

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్..

కూతుళ్లకు 24 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేయాలని క్రిస్టియన్ తల్లిదండ్రులకు కేరళ BJP నేత, మాజీ MLA పీసీ జార్జ్ సూచించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక్క మీనాచిల్ తాలూకాలోనే 400 యువతుల్ని కోల్పోయాం. అందులో 41 మందే దొరికారు’ అని వివరించారు. ఎరట్టుపెట్టాలో ఈ మధ్యే దొరికిన పేలుడు పదార్థాలు రాష్ట్రమంతా తగలబెట్టేందుకు సరిపోతాయని అన్నారు.

  • Related Posts

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని,…

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ ! రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి.. కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు, వైసీపీ అధినేత జగన్ కు ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..