నిరుద్యోగ మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

నిరుద్యోగ మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 11 : నిరుద్యోగ మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు . మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కే.జి.ఆర్ ఫంక్షన్ హాల్ లో మల్టీ నేషనల్ కంపెనీ నిర్వహించిన మెగా జాబ్ మేళా (మహిళల) కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఎం.ఎన్.సి కొంగరకలన్,తుక్కుగూడ, ఇండస్ట్రియల్ పార్క్ లో పనిచేసేందుకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అండ్ ఫెయిల్ అయిన మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్ డి ఓ చంద్రకళ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,కలే శ్రీకాంత్, దేవర అగిరెడ్డి,దేవర వెంకట్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,చంద్రశేఖర్ ముదిరాజ్, అధికారులు,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కంపెనీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు….

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..