నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి మార్చి 11 -నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్ : టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుపతిలోని హరిశ్చంద్ర స్మశానవాటికలో అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గరిమెళ్ల ఇద్దరు కుమారులు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉ.10.30 గంటలకు భవానీనగర్‌లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.