అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముధోల్ సీఐ జి. మల్లేష్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టుకున్న ఇసుకను రెవెన్యూ శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అనుమతి లేకుండా నిలువ ఉంచిన ఇసుకను స్వాధీనం చేసి రెవిన్యూ అధికారులకు అప్పగించి వేలంపాట సైతం నిర్వహించారన్నారు. గ్రామాల్లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎస్ఐ సంజీవ్ కుమార్, తదితరులున్నారు.

  • Related Posts

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన…

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య