6 నెలల్లోపు పెట్రోల్‌ కార్ల ధరలకే ఈవీలు : గడ్కరీ

6 నెలల్లోపు పెట్రోల్‌ కార్ల ధరలకే ఈవీలు : గడ్కరీ

మనోరంజని ప్రతినిది మార్చి 20 – ఢిల్లీలోని 32వ కన్వర్జెన్స్‌ ఇండియా, 10వ స్మార్ట్‌ సిటీస్‌ ఇండియా ఎక్స్‌పోలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. రానున్న 6 నెలల్లో దేశంలో పెట్రోల్‌ వాహనాలు, విద్యుత్‌ వాహనాల ధరలు ఒకే విధంగా ఉంటాయన్నారు. 212 కి.మీల మేర నిర్మిస్తున్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే త్వరలో పూర్తవుతుందన్నారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు.. మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు

  • Related Posts

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!! హైదరాబాద్: బంగారం ధరలు ఇవాళ(మంగళవారం) 90 వేల మార్క్ను చేరుకున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 440 రూపాయలు పెరిగి 90 వేలకు చేరింది. హైదరాబాద్లో సోమవారం…

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌లో, ఆయన వివిధ దిగుమతి వస్తువులపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అర్హులైన దివ్యాంగులకు UDID కార్డుల జారీపై ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్

    అర్హులైన దివ్యాంగులకు UDID కార్డుల జారీపై ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్

    భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్

    భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్

    10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్

    10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్

    ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.

    ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.