కన్నబిడ్డల్ని కాలువలో పడేసిన కసాయి తండ్రి

మనోరంజని ప్రతినిధి కోనసీమ జిల్లా: మార్చి 18 – కాకినాడలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపేసిన ఘటన మరువకముందే కొనసీమ జిల్లా నెలపర్తి పాడు,లో మరో దారుణం జరిగింది. గణపతినగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు తన ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకువచ్చి లాకుల వద్ద కాలువలోకి నెట్టేసాడు. అయితే కాలువలో ఈత కొట్టుకుని పదేళ్ల బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరేళ్ల బాలిక మృత దేహాం లభ్యం కాగా.. తండ్రి మృత దేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తండ్రి పిల్లి రాజు మృతి చెందా డా.?. లేదా..? పిల్లలను కాలువలో పడేసి వెళ్లిపో యాడా?అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు

  • Related Posts

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!! బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వారికి మనీలాండరింగ్,హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం.. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తీసుకున్న…

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. విశ్రాంత ఉద్యోగి ఏకపాత్రాభినయం… దద్దరిల్లిన కోదాడ వేదిక.. ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం.. తృతీయ బహుమతి అందుకున్న షాద్ నగర్ కళాకారుడు.. విశ్రాంత ఉద్యోగుల అభినందనలు ఆచార్య దేవా.. ఏమంటివి.. ఏమంటివి.. వయోవృద్ధులకు పోటీలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు