3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

ఆంధ్రప్రదేశ్ : నేటి నుంచి రాష్ట్రంలో 3 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Related Posts

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య? మనోరంజని ప్రతినిధి కర్నూలు జిల్లా: మార్చి 15 – కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యా డు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు…

    ఓడ మల్లన్న.. బోడి మల్లయ్య సామెత పై రాజకీయ విశ్లేషణ..

    జనసేన ఆవిర్బావ సభ .. వర్మ రాజకీయ బిక్ష , చంద్రబాబు దయ పవన్ కళ్యాణ్ కు వరం కాదా ! ఓడ మల్లన్న.. బోడి మల్లయ్య సామెత పై రాజకీయ విశ్లేషణ.. మేడా శ్రీనివాస్ అర్పిసి .. జనసేన ఆవిర్బావ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు