సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 – తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వంశీ, నాగరాజు అనే ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

  • Related Posts

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్ యూ ట్యూబర్ సన్నీ యాదవ్ పై సజ్జనార్ ఫైర్ అయ్యారు. ‘సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు…

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుబీర్ మండల కేంద్రానికి చెందిన సగ్గం నరేష్ మృతి చెందినట్లు తానుర్ ఎస్సై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య