సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

మనోరంజని ప్రతినిధి మార్చి 20 – పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆర్జి-2 ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్య అన్నారు. బుధవారం సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి జీఎం హాజరై విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. సెక్టార్-3 పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు శుక్రవారం నుండి జరిగే పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు

  • Related Posts

    టెన్త్ సెంటర్లను సందర్శించి మండల విద్యాదికారి

    టెన్త్ సెంటర్లను సందర్శించి మండల విద్యాదికారి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ శుక్రవారం నుండి జరగ బోయే పదవతరగతి పరీక్షాకేంద్రాలను మండల విద్యాదికారి రమణారెడ్డి సందర్శించారు. దీనిలో భాగంగా రబింద్రా…

    మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ ఏకత్వ 2025 వార్షికోత్సవ వేడుకలు

    మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ ఏకత్వ 2025 వార్షికోత్సవ వేడుకలు మనోరంజని, తెలంగాణ చీఫ్ బ్యూరో: వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , మల్లారెడ్డి కళాశాలల అధినేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అర్జున్ రెడ్డి ఫేమ్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    టెన్త్ సెంటర్లను సందర్శించి మండల విద్యాదికారి

    టెన్త్ సెంటర్లను సందర్శించి మండల విద్యాదికారి

    ఉద్యమకారుల వివరాలు సేకరణ

    ఉద్యమకారుల వివరాలు సేకరణ

    వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

    వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

    గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు…

    గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు…