

శవం శివొంతో సమానం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు మార్చి 20 – స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి మూడు రోజులు గడిచిన బందువులు ఎవరు లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహాన్ ని సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఈరోజు ఉదయం 09:30 లకు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహన్,అహమద్ హుస్సేన్,వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా,సెక్రటరీ నరేంద్ర కుమార్ మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు… మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..
82972 53484,
9182244150.

