విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

శ్రీకాకుళం….
విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

పలాస MLA గౌతు శిరీషకు రూ. 2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది

  • Related Posts

    తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

    తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక ఇటీవల కొంతమంది ఒకరిపై ఒకరు…

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువత

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువతపోలీసుల మాటలలో విందాం బెట్టింగ్‌ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా…! డబ్బుల కోసం ఆ యాప్స్‌ను ప్రమోట్‌ చేయాలంటే ఖాకీ దూకుడు అన్న సినిమా 70MMలో కనిపించాలా…! అంటూ బెట్టింగ్‌ యాప్స్‌పై ఫుల్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి