విద్యార్థుల నీటి కోరతను తీర్చిన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్

విద్యార్థుల నీటి కోరతను తీర్చిన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోర్గావ్ పాఠశాలలో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, వేసవి సెలవులు ముగిసే వరకు విద్యార్థులకు తన తరఫున మంచి నీరు అందించనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా విద్యార్థి మల్లేష్ మాట్లాడుతూ, “విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ తాగునీరు అందించినందుకు మా తరఫున కృతజ్ఞతలు,” అని తెలిపారు. ఈ నీరు ఉమ్రి కె గ్రామ మాజీ సర్పంచ్ మారుతి పటేల్ గారి సహకారంతో జీపి వర్కర్ ద్వారా సరఫరా చేయబడుతుందని పేర్కొన్నారు. బోర్గావ్ గ్రామ ప్రజలు వారి సహాయ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!! KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో… మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్దీస్తా మని, సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!