విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- వేసవికాలంలో మండుటెండలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బెంబర్ గ్రామంలో తాగునీటితో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇబ్బందులు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అదే గ్రామానికి చెందిన వి.సాయినాథ్ వెంటనే స్పదించి, వేసవికాలం సెలవులు వరకు విద్యార్థులకు ఉచితంగా తాగునీరు అందిస్తానని ముందుకు వచ్చారు. పాఠశాలలో ఇతర సమస్యలు ఏదైనా ఉంటే తనవంతు పరిష్కారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ఉచితంగా తాగునీరు గ్రామ కార్యదర్శి జయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వి సాయినాథ్ విద్యార్థులకు తాగునీరు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టికి తీస్కవెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 23 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నటువంటి వడ్డరి కాలనీలో నూతనంగా…

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు జగిత్యాల జిల్లా స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్ మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 23 –…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి