వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూకోర్డ్ పోలీసులు

వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూ
కోర్డ్ పోలీసులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 06 :- జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు మహిళ బ్లూ కోర్డ్ పోలీసు లు గురువారం ముమ్మరంగా వాహనా లను తనిఖీ చేశారు. మండల కేంద్రమై న ముధోల్ , తానూర్ బైపాస్ వద్ద వానాలను తనిఖీలు చేయడం జరిగిందని డబ్ల్యూపీసీ రాజమణి, తేజస్విని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్పీ సూచనల మేరకు మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడం కాకుండా వాహనాల తనిఖీ లను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనా దారులు తప్పనిసరిగా లైసెన్స్ హెల్మెట్ ను ధరించి ఉండాలన్నారు. తనిఖీల్లో చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాల తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్