రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం

రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు భరోసా- సన్నం వడ్లకు బోనస్- ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కు భారీగా నిధులు కేటాయించి ప్రజలకు ఇచ్చిన హామీను నిలబెట్టుకుందన్నారు. రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీని విజయవంతం చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా సన్నం వడ్లకు బోనస్ సైతం ఇచ్చి రైతు ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో సైతం ప్రభుత్వం రైతులను రాజు చేయడమే ధ్యేయంగా ముందుకెళుతుందన్నారు

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం వెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రాల సర్పంచ్ల అభ్యర్థులా రిజర్వేషన్లు ఎస్సీలకే…??? 25 సంవత్సరాల నుండి రెండు మండలా కేంద్రాలలో…

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం వెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రాల సర్పంచ్ల అభ్యర్థులా రిజర్వేషన్లు ఎస్సీలకే…??? 25 సంవత్సరాల నుండి రెండు మండలా కేంద్రాలలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

    విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి

    కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి