రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 -ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.

  • Related Posts

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 12 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం పరిధిలోని బెంబర్ గ్రామంలో ఏప్రిల్ 12న అఖండ హరినామ సప్తాహం ఆరంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు సమిష్టిగా నిర్వహిస్తున్నారు.…

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో శనివారం హనుమత్ జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ