రేపు భారత్‌కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

రేపు భారత్‌కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ రానున్నారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హోదాలో ఆయన భారత్‌లో చేసే మొదటి అధికారిక పర్యటన ఇదే. ఆయనతోపాటు అనేక మంది మంత్రులు కూడా పాల్గొననున్నారు

  • Related Posts

    ఎన్‌ఐఏ కస్టడీలో ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా

    ఎన్‌ఐఏ కస్టడీలో ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా ఉ.11గంటలకు ఎన్ఐఏ ఉన్నతాధికారుల కీలక సమావేశం విచారణపై NIA డీజీతో చర్చించనున్న దర్యాప్తు బృందం తహవూర్‌ రాణాను విచారించనున్న ఎన్ఐఏ అధికారులు ఎన్‌ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్‌లో విచారణ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్…

    తెలుగు మిస్ USA ఫైనల్ కు ప.గో.జిల్లా మహిళ

    తెలుగు మిస్ USA ఫైనల్ కు ప.గో.జిల్లా మహిళ

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ