మెట్రో రైళ్లపై ఆ ప్రకటనలు తీసేయండి: ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

మెట్రో రైళ్లపై ఆ ప్రకటనలు తీసేయండి: ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

మనోరంజని ప్రతినిధి మార్చి 21 – హైదరాబాద్ మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్‌ యాప్స్‌ ప్రకటనలను తక్షణమే తొలగించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆదేశించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రకటనలపై ఆయన గురువారం స్పందించారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీలను ఆదేశించామని పేర్కొన్నారు

  • Related Posts

    ఆప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

    ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో…

    రేపే ఈ ఏడాదికి తొలి సూర్య గ్రహణం

    రేపే ఈ ఏడాదికి తొలి సూర్య గ్రహణం ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

    ఆప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

    విడుదల రజనీ ఆమె మరిది గోపి పై… మరో కేసు రెడీ

    విడుదల రజనీ ఆమె మరిది గోపి పై… మరో కేసు రెడీ

    పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు

    పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు

    సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

    సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.