మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 ( డొంగ్రే చంద్రమని సీనియర్ జర్నలిస్ట్ ) :- నిర్మల్ జిల్లా తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ళ రమేష్ మాతృమూర్తి రోల్ల ముత్తు బాయి మండల కేంద్రమైన ముధోల్ లో శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు అంతిమయాత్ర ఉంటుందని రోళ్ల కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖులు రోల్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సామాజిక సేవలో తనదైన ముద్ర వేసిన రోళ్ల రమేష్ కు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

  • Related Posts

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .