ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ ఏప్రిల్ 07 – హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. గోదావరి-బనకచర్ల గురించి తెలంగాణ నీటి పారుదల అధికారులు ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వివరాలు దాస్తున్నారని వారు నిరసన తెలిపారు. జీఆర్‌ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలవుతుందని.. అయినా కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్న తెలంగాణ అధికారులు తెలిపారు

  • Related Posts

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు. మే 1 నుంచి క్షేత్రస్థాయిలో స్వయం సంఘాల ఆడిట్ ప్రారంభించండి. డిపిఎం ఫైనాన్స్ బాదావత్ నరేందర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో గత మూడు రోజుల నుంచి స్వయం సహాయక…

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR