మార్చ్ 8న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

మార్చ్ 8న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి

మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 05 : సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు సూచనల మేరకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్ట్లోనూ మార్చ్ 8వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి తెలిపారు. బుదవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌ భవనంలో మార్చ్ 8న జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.శ్రీదేవి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని వివిధ కోర్టుల్లో అనేకమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టులో వేయని వివాద కేసులు ఉంటే అవి కూడా ముందస్తు పిటిషన్స్‌ ఫిర్యాదుగా స్వీకరించి సమన్యాయం అందించడానికి ఈ లోక్‌ అదాలత్‌ పాత్రను పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో మార్చ్ 8న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. న్యాయమూర్తులు అందు బాటులో ఉంటారని, కక్షిదారులు కలిసేలా ప్రత్యే కంగా ఈ సమయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.కక్షిదారులు సివిల్‌, క్రిమినల్‌, ఫ్యామిలీ, మోటారు వెహికిల్‌, విద్యుత్‌తో పాటు అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.

  • Related Posts

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 – తన పాలనతో దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రుణమాఫీపై తెలంగాణ భవన్‌లో…

    నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముందస్తుగా టిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య, హౌస్ అరెస్ట్? మనోరంజని ప్రతినిధి జనగామ జిల్లా మార్చి 16 – నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్