మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్

మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 27 :-పెండింగ్‌ బిల్లులు అందని సర్పంచ్‌లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ముధోల్ మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌ లను గురువారం పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్ల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీల్లో వీధి దీపా ల నిర్వహణ, అంతర్గత మురుగుదొ డ్లు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వై కుంఠ ధామం, మన ఊరు- మన బడి, పల్లె ప్రగతి, జీపీ భవన నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులకు సొంత నిధు లు వెచ్చించి నిర్మాణం చే పట్టడం జరి గిందన్నారు. అసెంబ్లీ సమావేశంలో పెండింగ్ లో ఉన్న సర్పంచ్ల బిల్లులపై ఆమోద ముద్ర వేసి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పం చ్లు సుకన్య రమేష్ వెంకటాపూర్ రాజేందర్, రామ్ రెడ్డి, రాంచందర్, మైసాజి, ఎర్రం మురళీ, గౌతమ్ తో తదితరులున్నారు.

  • Related Posts

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక…

    విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

    ✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం