మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

  • తెలంగాణ: కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలు చాస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు.నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది 2 లక్షల కోళ్లను తొలగించారు. అధికారులు పరిసరాలను రెడ్ జోన్గా ప్రకటించారు.కోళ్ల ఫుడ్, వ్యర్థాలు సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.
  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!! సిద్దిపేట,కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.…

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!! Harish Rao | సిద్దిపేట/ నారాయణరావుపేట, మార్చి23 : వడగండ్ల వాన వల్ల చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగింది.. ప్రభుత్వం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

    Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావనతో చూడొద్దు : హరీశ్‌రావు..!!

    Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావనతో చూడొద్దు : హరీశ్‌రావు..!!

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు