భైంసా యువకుడి మానవతా గుణం –అత్యవసర పరిస్థితిలో రక్తదానం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- మానవతా దృక్పథంతో ముందుకు సాగుతూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న భైంసా నేతాజీ నగర్ యువకుడు సాయి కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సోమవారం భైంసా పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సయవ్వ అనే మహిళకు అత్యవసరంగా ఓ+ రక్తం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి సాయి కుమార్ రక్తదానం చేశారు. స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలనే ధృక్పథంతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. సాయి కుమార్ నిస్వార్థ సేవకు పలువురు అభినందనలు తెలిపారు

  • Related Posts

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జగన్నాథం ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృశ్య యువత తమ గుండె ను పదిలంగా కాపాడుకోవాలని ఆదిత్య ఆసుపత్రి ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జగన్నాథం సూచించారు, ముఖ్యంగా…

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత. *మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి