

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ మండలం, మార్చ్ 05 మనోరంజని ప్రతినిధి,
మోర్తాడ్ మండల కేంద్రంలో దళిత సంక్షేమ సంఘం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోభారతదేశము ప్రజాస్వామయ దేశం లౌకికవాదం సభ్రతుతము సంగిక సిమనాథ ఆర్ధిక గాలా పార్లమెంట్ భారత రాజ్యాంగ ప్రకారము నడ్డువాల ఇది భారత రాజ్యాంగంలొ ప్రతిదీ సూక్ష్మంగా రాసి ఉన్నవి ప్రపంచదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము నడవాలని అంబేద్కర్ యేగాని నీతి మీద మోసుకొని పోతుండే మన దేశాన్ని ఏలుతున్న రాజకీయా నాయకులు బ్రమ్మ నిజాన్ని ప్రకారము పోవుచున్నవి మెల మీలాగా రాజ్యాంగని తీసివేయాలన ఆర్ఎస్ఎస్ నాయకుడా మోహన్ భగవత్ సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్నది, ఎప్పటికీ భారత పార్లమెంట్, అసెంబ్లీలు ప్రతిదీ,మనువదా ప్రకారము నడుస్తున్నవి భారతదేశంలో ఉన్నా బహుగానిలో ప్రతి వారుమనము ఉన్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అప్పుడే అంబేద్కర్ మనువదని కాల్చి వేసిన మోహన్ బాధుడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతరాజ్యాంగాన్ని కొన్ని ప్రజాసమ్య, దేశంని కాపాడుకోవాలని మోర్తాడ్ మండల కమిటీ దళిత సంక్షేమ సంఘం, అధ్యక్షుడు మల్లూరి రాజారాం తెలిపారు,ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం సభ్యులు, జంబవ చామర్, మామిడి గంగారం, మామిడి రాజేందర్, ఎస్ కాశం, బండి సాకర్ తదితరులు పాల్గొన్నారు.