భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

ఏక పక్షంగా ఉండాలని నెహ్రూ, రాహుల్ గాంధీపైన దుష్ప్రచారం చెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు.X ఎవరి పక్షం ఉండబోదని, అబద్దాలను కట్టడి చేస్తదని, గతంలో తెలియక చేసిన అబద్దాలకు, దుష్ప్రచారంకు మనస్థాపం చెందుతున్నాను. ఇప్పటికే భారత BJP ప్రభుత్వంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలో భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నేతలు అంతర్జాతీయ నాయస్థానం ముందు హాజరుకావాల్సిందే అని తెలిపారు. అర్థమైంది కదా మొన్న FB, Instagram నేడు Grok, X కూడా భారత్ లో BJP పై తిరుగుబాటు చేస్తున్నాయి…అబద్దాలను సహించబోము అని కోర్టులని ఆశ్రయించాయి అంటే ఈ దేశంలో BJP చేస్తున్న డిజిటల్ అరాచకం, విధ్వంసం, విద్వేషాలు ఎంత ప్రమాద స్థాయికి తీసుకోని వెళ్ళాయో… దేశ పౌరులు ఆలోచన చేయ్యాలి.

నోట్: వర్జినల్ ట్వీట్ కానీ,డేటా కానీ ఎక్కడ కనపడలేదు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి చైర్మన్ గిరి

    మంత్రి సితక్క భరోసా మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 23 :- గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకే కుబీర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇస్తామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సితక్క…

    ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

    ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్ ఆదివాసి మహిళ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదు కార్పొరేటర్ బాణావత్ సుజాత నాయక్ కు క్షమాపణ చెప్పాలి ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మనోరంజని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి