బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న (30) నాందేడ్ గల్లిలో బైక్ తో విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొన్నాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా పెట్రో కార్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజమణి, ఎస్ఐ సంజీవ్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో భైంసా ఆసుపత్రికి తరలించారు

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐపీఎస్ అధికారితో సహా మరో వ్యక్తి మృతి మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి29 – నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం